కృష్ణుడు ఎన్ని చెప్పినా ధృతరాష్ట్రుడు సంధికి అంగీకరించలేదు. కృష్ణుడు భరించలేక “ధృతరాష్ట్రా! తనదికాని రాజ్యమును తనదిగా భావించుకొని ఎవరు భోగభాగ్యములు, సుఖములు అనుభవిస్తారో వారు దొంగలవంటివారు." అన్నాడు. "ధృతం యేన రాష్ట్రం ఇతి ధృతరాష్ట్ర : తనది కానిదానిని తనదిగా భావించుకొనేవాడు ధృతరాష్ట్రుడు."
(ని.పు.49)
(చూ॥ సత్యం )